- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: ఓబులాపురం మైనింగ్ స్కాంలో నేరస్థుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది. 2015వ సంవత్సరంలో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ఆదివారం బళ్లారిలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు నుంచి రెండ్రోజుల పాటు గాలి జనార్ధన్ అనుమతి తీసుకున్నారు.
అయితే, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ రావడంతో అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నాని ఫేస్బుక్లో ద్వారా వెల్లడించారు. అతనిలో లక్షణాలు లేకున్నా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు.
Next Story