- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ మహానగరంలో గత కొద్దిరోజులుగా రాత్రుళ్లు భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా శబ్దాలు రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు. మొన్నటిమొన్న బోరబండలో వరుసగా శబ్దాలు వినిపించడంతో అక్కడి వాసులు నిద్రలేని రాత్రులు గడిపినట్లు సమాచారం.
తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో అర్ధరాత్రి భారీ శబ్దాలు వినిపించాయి.సులేమాన్ నగర్, చింతల్ మెట్, పహాడీ షరీఫ్ తదితర ప్రాంతాల్లో సౌండ్స్ వచ్చాయి. దీంతో జనం భయంతో ఇంట్లో నుంచి పరుగులు తీశారు. గతంలోనూ ఇదేవిధంగా శబ్దాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. కానీ, దాని వెనుక ఉన్న మర్మం ఇప్పటివరకు తెలియరాలేదు.
Next Story