- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క చమురు కంపెనీలు వాహనదారులు పగబడుతున్నాయి. పెట్రోల్ ధరలు పెంచడంపై వాహనదారులు మండిపడుతున్నారు. వరుసగా 20వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేశాయి. లీటర్ పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 17 పైసలు పెంచాయి. దీంతో 20 రోజుల్లో లీటర్ పెట్రోల్ పై రూ. 8.93 పైసలు, డీజిల్ పై రూ. 10.07 పైసలు పెరిగినట్టయ్యింది. పెంచిన ధరలతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.13 పైసలు, డీజిల్ ధర రూ. 80.19కు చేరింది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 83.16 పైసలు, డీజిల్ ధర రూ. 78.34 పైసలుగా ఉంది.
Next Story