- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శేరిలింగంపల్లి: ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మాదాపూర్ శిల్పారామంలో దక్షిణ మండలం సాంస్కృతిక కేంద్రం నాగపూర్, సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా శనివారం స్వతంత్ర సమరయోధుల పై పలువురు కళాకారులు వేసిన పోట్రైట్ రంగోలి ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంది. మాదాపూర్ శిల్పారామం ఎత్నిక్ హాల్లో వారం రోజుల పాటు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ప్రజలకు అందుబాటులో ఉండనుంది. ముంబై నుంచి వచ్చిన కళాకారులు సిద్ధేషు అనంత్, రోషన్ రమేష్, నేహా నారాయణ్, శృతి సుహాస్లు స్వతంత్ర్య సమరయోధుల ఛాయా చిత్రాలను రంగు రంగుల ముగ్గులతో కళాత్మక ఉట్టిపడే విధంగా వేశారు. ఈ ఛాయా చిత్రాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Next Story