- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా నిర్వహించే JEE, NEET పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు చత్తీస్గఢ్ సీఎం భూపేష్ బగేల్ ఓ శుభవార్త అందించారు. పరీక్షలకు వెళ్లే వారికి ఉచిత రవాణా సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అందాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థుల సంఖ్యను పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఇతర రవాణా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. అయితే, ఈ వాహనాల్లో ప్రయాణించే అభ్యర్థులు తప్పకుండా తమ అడ్మిట్ కార్డును చూపించాలని తెలిపారు.
Next Story