- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ప్రగతి నగర్ : ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచిత సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సేవలు పొందలేని వారికి మందులు, కూరగాయలు, నిత్యవసర సరుకులు తెచివ్వడం, ఉచిత భోజన సౌకర్యం అందిస్తున్నారు.
ఈ సందర్భంగా యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విప్లవ్ మాట్లాడుతూ.. కరోనా బాధితుల కోసం కొవిడ్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకోసం 7093926051,7093926052 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. ఉచిత భోజనం పొందాలనుకునేవారు ఉదయం 8 గంటల లోపు కాల్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోప్రవీణ్, రాజేష్, ధనుష్,రవి, దినేష్, మార్క్స్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.
Next Story