- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దేశంలో కరోనా కారణంగా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న వేళ యూపీ సీఎం యోగీ ఆధిత్యానాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు, మీడియా సిబ్బందికి, వారి కుటుంబాల్లో 18 ఏండ్ల దాటి వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు యోగీ ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, మే 1వ తేదీ నుంచి దేశంలో 18 ఏండ్లు దాటిన వారికి వ్యాక్సిన్ అందిస్తున్న విషయం తెలిసిందే.
Next Story