- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శంకర్ పల్లి: విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని శంకరపల్లి మున్సిపాలిటీ (రామాంతపూర్) కౌన్సిలర్ చాకలి అశోక్ పేర్కొన్నారు. కౌన్సిలర్ తండ్రి చాకలి జంగయ్య మొదటి వర్ధంతి సందర్భంగా ఆదివారం నాడు డే స్ప్రింగ్ అనాధాశ్రమంలో విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిల్స్, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాంతపూర్ మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. చాకలి అశోక్ విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ అధ్యక్షుడు జె.రాములు, నందం గౌడ్, కావలి పాండు, జె. మల్లయ్య, శేఖర్ రెడ్డి, నరేష్ రెడ్డి, కె. అంతయ్య, బి .శ్రీనివాస్, హరీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story