- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
<p>దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నార్కట్పల్లి-అద్దంకి హైవేపై రొంపిచర్ల-సుబ్బాయాపాలెం మధ్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాలను వెలికి తీసి, నర్సారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి తంగేడుమల్లి మేజర్ కాల్వలోకి దూసుకెళ్లడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నార్కట్పల్లి-అద్దంకి హైవేపై రొంపిచర్ల-సుబ్బాయాపాలెం మధ్య జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, మృతదేహాలను వెలికి తీసి, నర్సారావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






