- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జమ్ముకశ్మీర్లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.
Tags: Four people died,,landslides broke out, jammu kashmir
Next Story