- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్ డెస్క్: ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హరిద్వార్లో రైలు ఢీ కొని గురువారం నలుగురు వ్యక్తులు మృతి చెందారు. రైల్వే డబుల్ ట్రాక్ ట్రయల్ సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలని సీఎం త్రివేంద్రసింగ్ రావత్ ఆదేశించారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం సూచించారు.
Next Story