- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి నదిలో గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీపావళి పండుగ రోజు (శనివారం) మరికాల రేవు దగ్గర గోదావరిలో నదిలో స్నానం కోసం దిగిన నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ప్రకాష్, కార్తీక్ మృతదేహాలు ఇదివరకే దొరకగా, తాజాగా శ్రీకాంత్, అన్వేష్ డెడ్ బాడీలను వెలికితీశారు.
ఇదిలాఉండగా, 16మంది మిత్ర బృందం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు గోదావరి నది తీరానికి వెళ్లారు. అందులో కొందరు సరదగా ఈతకొట్టేందుకు నదిలోకి దిగారు. వారిలో నలుగురు ప్రవాహానికి కొట్టుకుపోగా ఇద్దరి మృతదేహాలు నిన్న దొరకగా, ఇవాళ మరోఇద్దరి బాడీలు లభ్యమయ్యాయి.
Next Story