ఆభరణాల మిస్సింగ్ కేసు.. నలుగురు అరెస్ట్!

by  |
ఆభరణాల మిస్సింగ్ కేసు.. నలుగురు అరెస్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదారాబాద్‌ మహానగరంలోని బంజారాహిల్స్‌లో బంగారు నగలు మాయం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్టు అయ్యారు. ఈ విషయాన్ని నగర సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

నిందితుల నుంచి రూ. కోటి విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నిరంజన్‌తో పాటు పవన్‌, వెంకట్‌, రంజిత్‌ను అరెస్టు చేశామన్నారు. ఈ నలుగురు నిందితులు నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

Next Story

Most Viewed