- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ క్రైమ్బ్యూరో: ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఉద్యోగం కోసం వెతుకుతూ నౌకరీ డాట్ కామ్లో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆ వెబ్సైట్ నుంచి నెంబరు తీసుకున్న ఢిల్లీకి చెందిన మోసగాళ్లు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. ఆ వ్యక్తి నుంచి రూ.96 వేలను తమ ఖాతాల్లో వేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్లు స్విచ్ఛాప్ రావడంతో మోసపోయినట్టుగా గ్రహించిన బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. ఫిర్యాదు అందుకున్న సీసీఎస్ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు. దీంతో నిందితులను ఢిల్లీలో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్పై హైదరాబాద్కు తీసుకొచ్చారు. నలుగురు నిందితులను రిమాండ్కు తరలించారు.
Next Story