చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన

by  |
చెక్‌డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన
X

దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిసర ప్రాంతాల్లోని బిక్కేరువాగుపై చెక్​డ్యాం నిర్మాణ పనులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. చెక్​డ్యాం నిర్మాణం కోసం నాబార్డు నుంచి రూ.1.37 కోట్ల నిధులు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తమ సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానికులు వినతి పత్రం అందించారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు.

Next Story