- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిసర ప్రాంతాల్లోని బిక్కేరువాగుపై చెక్డ్యాం నిర్మాణ పనులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు. చెక్డ్యాం నిర్మాణం కోసం నాబార్డు నుంచి రూ.1.37 కోట్ల నిధులు మంజూరు అయినట్లు అధికారులు తెలిపారు. అనంతరం తమ సమస్యలపై ఎమ్మెల్యే, ఎంపీలకు స్థానికులు వినతి పత్రం అందించారు. త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని వారు హామీ ఇచ్చారు.
Next Story