- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు.
Next Story