మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారట..? వైరల్ అవుతున్న ప్రచారం

by  |
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోయారట..? వైరల్ అవుతున్న ప్రచారం
X

శ, వెబ్‌డెస్క్ : దేశానికి వరుసగా రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్ చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లోని ఏయిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతి చెందారని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మంత్రి కూడా ఈ విషయం నిజమని నమ్మి మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు పోస్టు పెట్టారు. ఆ తర్వాత నిజం తెలియడంతో డిలీట్ చేశారు. కాగా, ప్రస్తుతం మాజీ ప్రధానికి చికిత్స కొనసాగుతోందని ఏయిమ్స్ వైద్యులు తెలిపారు.



Next Story

Most Viewed