- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
శ, వెబ్డెస్క్ : దేశానికి వరుసగా రెండు సార్లు ప్రధానమంత్రిగా సేవలందించిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్ చనిపోయారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఢిల్లోని ఏయిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన సోమవారం మృతి చెందారని కొన్ని పోస్టులు వైరల్ అయ్యాయి. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మంత్రి కూడా ఈ విషయం నిజమని నమ్మి మాజీ ప్రధానికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు పోస్టు పెట్టారు. ఆ తర్వాత నిజం తెలియడంతో డిలీట్ చేశారు. కాగా, ప్రస్తుతం మాజీ ప్రధానికి చికిత్స కొనసాగుతోందని ఏయిమ్స్ వైద్యులు తెలిపారు.
Next Story