మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..

by  |
మాజీ ఎమ్మెల్యే కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇటీవలే ఆయన కరోనా బారిన పడగా చికిత్స అనంతరం కోలుకున్నారు.

వైటీ రాజా 1999-2004 మధ్య తణుకు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన అకాల మరణంతో సన్నిహితులు, పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం ప్రకటించారు.


Next Story

Most Viewed