- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నల్లగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిమిర్యాల గ్రామంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేదలకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. సుమారు 1200 పేద కుటుంబాలకు, పారిశుద్ధ్య కార్మికులకు, జర్నలిస్టులకు వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సర్పంచ్ దొనూరి జైపాల్ రెడ్డి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, సింగిల్ విండో ఛైర్మన్ పాల్గొన్నారు.
Tags : Former MLA prabhakar reddy, distributed, essential necessities,nalgonda
Next Story