- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, అచ్చంపేట: నిత్యం చౌకబారు విమర్శలు చేసే మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇపటికైనా, ఆ విమర్శలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గువ్వల బలరాజ్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో మాచారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన బాలరాజు, అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని, కళ్ళుండి చూడలేక పోవడం దారుణం అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఈ ప్రాంతానికి చుక్క నీరైనా తేవడానికి మీ వంతు కృషి ఎక్కడైనా జరిగిందా అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప్పునుంతల మండలానికి 70 శాతం, లింగాల మండలానికి 70 శాతం, వంగూరు మండలానికి 75% సాగునీరు వచ్చాయని తెలిపారు. హరితహారంపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.
Next Story