ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వాలి : యనమల

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ సెజ్‌లో లావాదేవీలపై సీఎం జగన్ స్పందించాలని, ఎకరానికి రూ.10లక్షల చొప్పున పదివేల ఎకరాలకు పరిహారం అందించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని లావాదేవీలపై విచారణ చేయించాలని కోరారు.</p>

ఎకరానికి రూ.10 లక్షలు ఇవ్వాలి : యనమల
X

దిశ, వెబ్‌డెస్క్: కాకినాడ సెజ్‌లో లావాదేవీలపై సీఎం జగన్ స్పందించాలని, ఎకరానికి రూ.10లక్షల చొప్పున పదివేల ఎకరాలకు పరిహారం అందించాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. బల్క్ డ్రగ్ పరిశ్రమపై స్థానికుల్లో వ్యతిరేకత ఉందని, కేంద్రం జోక్యం చేసుకొని లావాదేవీలపై విచారణ చేయించాలని కోరారు.

Next Story