- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆయన కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లూర్, అంకిరావుపల్లి, యన్మన్బెట్ల, చింతలపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం పర్యటిస్తూ గ్రామ చౌరస్తాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. పుకార్లను నమ్మి భయాందోళనకు గురవ్వొద్దనీ, వాస్తవాలను తెలుసుకోవాలని సూచించారు. చేతులు శుభ్రంగా కడక్కోవాలనీ, మాస్కులు వాడాలని సూచించారు. అలాగే, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలని కోరారు.
Tags: former minister jupally, people, Awareness, corona, mahabubnagar
Next Story