- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో దిశ చట్టం ఎక్కడుంది అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో మహిళపై రోజురోజుకూ అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. పాలకులే ప్రతీకారంతో చెలరేగిపోతున్నారని అని ఎద్దేవా చేశారు. కొందరు అధికారులు అరాచకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాజాగా నెల్లూరు జిల్లాలో దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగిని దారుణంగా హింసించిన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Next Story