- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటల రాజేందర్ హుజురాబాద్ క్యాంపు కార్యాలయానికి వెళ్లి అక్కడే ఉంటున్నారు. గత మూడ్రోజులుగా నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు, కుల సంఘాల లీడర్లు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యమ నాయకులు వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు కుల సంఘాల నాయకులతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం మాజీ మంత్రి హైదరాబాద్కు ప్రయాణమయ్యారు.
Next Story