- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆలపాటి రాజా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్టీఆర్ గృహాలు ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడం హేయమైన చర్య అన్నారు. తెనాలిలో ఎన్టీఆర్ గృహాలను కరోనా క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని ఎద్దేవా చేశారు. లబ్దిదారుల నుంచి బలవంతంగా డీడీలు లాక్కుంటున్నారని తెలిపారు. చంద్రబాబుకు పేరు వస్తుందనే ఇళ్లు కేటాయించడం లేదని విమర్శించారు.
Next Story