- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో: బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలు మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ బెయిల్ పిటిషన్పై సికింద్రాబాద్ కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. కిడ్నాప్ కేసుతో తనకేం సంబంధం లేదని, అనారోగ్యంతో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేయాలని అఖిల ప్రియ తరుపు న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో అఖిల ప్రియను మరింత విచారించేందుకు వారం రోజుల పాటు కస్టడీ ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, బెయిల్ పిటిషన్పై శుక్రవారమే వాదనలు జరగగా, అదే రోజు పోలీసులు కస్టడీ పిటిషన్ వేశారు. దీంతో న్యాయమూర్తి రెండు పిటీషన్లను విచారణకు స్వీకరించి విచారించారు. అనంతరం సోమవారానికి వాయిదా వేశారు. దీంతో నేడు బెయిల్ పిటిషన్తో పాటు పోలీస్ కస్టడీ పిటీషన్పై కూడా కోర్టులో విచారణ కొనసాగనుంది.
Next Story