- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ సోకి టీమిండియా మాజీ క్రికెటర్, ఉత్తరప్రదేశ్ మంత్రి చేతన్ చౌహాన్(73) మృతి చెందారు. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల గురుగ్రామ్లోని మెదంత ఆసుపత్రిలో చేరారు. అయితే, ఆయనకు కరోనా కూడా సోకడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించింది. దీంతో ఆయన ఆదివారం చికిత్స పొందుతూ కన్నుమూశారు.
చేతన్ చౌహాన్ 1969-78 కాలంలో టీం ఇండియా తరఫున 40 టెస్టులు 7 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 31.57 సగటుతో 2084 పరుగులు, వన్డేల్లో 153 పరుగులు చేశారు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 97 పరుగులు.
Next Story