- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అందరికీ సోకి, అతలాకుతలం చేస్తోంది. తాజాగా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ ఎంపీ గౌతం గంభీర్ నివాసంలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో గంభీర్ స్వీయ నిర్బంధంలోకి వెళినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అంతేగాకుండా గంభీర్ కూడా కరోనా నిర్ధారణ పరీక్షలను తన నమూనాలను పంపించాడు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
Next Story