- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దులాను ఈడీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే. జమ్ము కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ యొక్క నిధుల స్కామ్ విషయంలో ఫరూక్ను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. క్రికెట్ అసోసియేషన్లో రూ.113 కోట్ల గోల్ మాల్ జరిగింది. అయితే ఈ కేసును కోర్టు సీబీఐకి అప్పగించింది. అనంతరం సీబీఐ ఈడీ అధికారులను అప్పజెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ ఫరూక్ క్రికెట్ అసోసియేషన్ ఛైర్మెన్గా ఉన్న సమయంలో రూ.43 కోట్ల మేర నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించింది. ఈ నేపథ్యంతో తాజగా శనివారం ఫరూక్ ఆస్తులను ఈడీ సీజ్ చేసింది. రూ.11.86 కోట్ల విలువైన ఫరూక్ ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Next Story