- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను పంజాబ్, హర్యానా రైతులు ఎక్కువ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. రైతులకు ఇన్పుట్ గ్రాస్ తగ్గించి మార్కెటింగ్ పెంచితే ఆదాయం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. కొత్త చట్టాలతో మద్దతు ధర పోతుంది అన్నది రైతుల ఆందోళన అని, మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం హామీ ఇస్తోందని గుర్తుచేశారు. దీనిపై రైతులను సంఘటితం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. రైతు సంస్థలను కార్పొరేట్ స్థాయికి పెంచాలని డిమాండ్ చేశారు. రైతుల భూములను కార్పొరేట్ సంస్థలు తీసుకోవని, పండించిన పంటలను మాత్రమే తీసుకుంటాయని తెలిపారు. భూములు పోతాయన్నది అపోహ మాత్రమే అని వెల్లడించారు.
Next Story