- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,మణుగూరు: గాయాల బాధ భరించలేక ఫారెస్ట్ బీట్ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన బూర్గంపాడు మండలం సారపాకలో చోటుచేసుకుంది. సారపాక కు చెందిన కిషన్,విజయలక్మి దంపతుల కుమార్తె అశ్విని అటవీశాఖలో బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తుంది. అయితే కొద్దిరోజుల క్రితం ఏటూరునాగారం వద్ద జరిగిన ఓ వాహన ప్రమాదంలో అశ్విని తీవ్ర గాయాలపాలైంది. దీంతో ఆమె విధులకు సెలవు తీసుకొని ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. గాయాల భాధ భరించలేకే అశ్విని ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్లు బూర్గంపాడు పోలీసులు తెలిపారు.
Next Story