- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ పౌరులను తరలించేందుకు సిద్ధం
by Ramesh Goud |
<p> కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై కరుణ చూపింది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో చైనాలోని వూహాన్లో ఉన్న పాక్ పౌరులను ఇస్లామాబాద్కు తరలించేందుకు సిద్దమని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కాగా, ఇటీవల భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వూహాన్ నుంచి వెనక్కు తీసుకొచ్చింది. ఇండోనేషియా, సూడాన్ దేశాలు అదే దారిలో నడిచాయి. అయితే పాకిస్థాన్ మాత్రం కరోనాను నియంత్రించే శక్తి తమకు […]</p>

X
కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్పై కరుణ చూపింది. కరోనా విజృంభిస్తోన్న తరుణంలో చైనాలోని వూహాన్లో ఉన్న పాక్ పౌరులను ఇస్లామాబాద్కు తరలించేందుకు సిద్దమని ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ రాజ్యసభలో ఓ ప్రకటన చేశారు. కాగా, ఇటీవల భారత పౌరులను కేంద్ర ప్రభుత్వం వూహాన్ నుంచి వెనక్కు తీసుకొచ్చింది. ఇండోనేషియా, సూడాన్ దేశాలు అదే దారిలో నడిచాయి. అయితే పాకిస్థాన్ మాత్రం కరోనాను నియంత్రించే శక్తి తమకు లేదని, దీంతో అక్కడే ఉండాలని తమ దేశ పౌరులు సూచించింది. పాక్ చేసిన ఈ ప్రకటనపై ఆ దేశ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో కష్టాల్లో ఉన్న పాక్ విద్యార్థులను రక్షించేందుకు భారత్ ముందుకు రావడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story






