- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: చైనాకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. న్యూస్ అగ్రిగేటర్లు, న్యూస్ ఏజెన్సీలు 26 శాతానికి మించకుండా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని పాటించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది.
అంతేకాకుండా సదరు సంస్థ సీఈవో భారత పౌరుడై ఉండాలని ప్రకటించింది. ప్రస్తుతం డైలీ హంట్, హలో, ఒపెరా న్యూస్, న్యూస్ డాగ్ వంటివి చైనా, విదేశీ నియంత్రిత డిజిటల్ మీడియా సంస్థలు. ఇలాంటివి భారతదేశ ప్రయోజనాలను దెబ్బ తీస్తాయని కేంద్రం తాజా నిబంధనలను తీసుకొచ్చింది.
Next Story