- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కేరళ సీఎం పినరయి విజయ్ కీలక ప్రకటన చేశారు. కరోనా రోగులకు, బాధిత కుటుంబాలకు, కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఉచితంగా ఫుడ్ కిట్స్ హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్నారు. స్థానిక ప్రభుత్వ సంస్థలు, ప్రజా రెస్టారెంట్లు, కమ్యూనిటీ కిచెన్స్ ద్వారా ఉచితంగా ఆహారాన్ని అందిస్తామని తెలిపారు.
సెకండ్ వేవ్ చాలా బలంగా ఉందని, అందరూ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని విజయన్ సూచించారు. లాక్ డౌన్ వల్ల ఆహారం కోసం ఎవరూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
Next Story