- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నికలో మరో ట్విస్టు చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై కేసు నమోదు అయింది. రాజేందర్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి సభ పెట్టారని ఈటలపై ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story