- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం కన్నులపండుగగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామివారికి సువాసనలు వెదజల్లే 14 రకాల పుష్పాలు, ఆరు రకాల పత్రాలతో పుష్పార్చన నిర్వహించారు. శ్రీవారి పుష్పయాగానికి మొత్తం ఏడు టన్నుల పుష్పాలు, పత్రాలను వినియోగించారు. కాగా, ప్రతి ఏటా కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని పుష్పయాగం నిర్వహిస్తారు.
Next Story