- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయే అవకాశమే ఎక్కువగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story