- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు కమల్నాథ్ సర్కార్ బలపరీక్ష
by Shamantha N |
<p>నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయే అవకాశమే ఎక్కువగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.</p>

X
నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష జరగనుంది. కాంగ్రెస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కమల్ నాథ్ సర్కార్ మైనార్టీలో పడింది. బలపరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీ చేశాయి. బలపరీక్ష జరిగితే కమల్ నాథ్ సర్కార్ కూలిపోయే అవకాశమే ఎక్కువగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Next Story






