- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: గతరాత్రి కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని బాలాపూర్ గుర్రం చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఉప్పుగూడ, సాయిబాబానగర్, శివాజీనగర్, బాబానగర్ బస్తీల్లో వరద బీభత్సం సృష్టించింది. అంతేగాకుండా బాబానగర్లో వరదనీరు ఇళ్లలోకి చేరి, అతలాకుతలం చేసింది.
ఈ వరద ఉధృతికి ఇళ్ల ఎదుట నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. విషయం తెలిసిన హైదరాబాద్ సీపీ అంజనీకుమార్, ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ బాబానగర్ ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లెలగూడ చెరువు కూడా పొంగిపొర్లడంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Next Story