- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. కొత్త స్ట్రెయిన్ వైరస్ దృష్ట్యా విమానాల రాకపోకలపై నిషేధం విస్తున్నట్లు బుధవారం తెలిపింది. వచ్చేనెల 7వరకు విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి తెలిపారు. ఆ తర్వాత కూడా కఠిన ఆంక్షలతోనే విమానాల సేవల పునరుద్ధరణ ఉంటుందని, త్వరలోవివరాలు వెల్లడిస్తామని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొత్తరకం వైరస్ కలకలం నేపథ్యంలో భారత్, బ్రిటన్ మధ్య ఈనెల 23 నుంచి 31వరకు విమాన సేవలను తాత్కాలికంగా రద్దు చేయగా, ఇప్పుడు జనవరి 7వరకు కొనసాగించారు.
Next Story