- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఆదిలాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో కుభీర్ మండలం పల్సి గ్రామంలో గ్రామస్తులు పలు తీర్మానాలు చేశారు. గ్రామంలో ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నాలుగు గంటలు మాత్రమే కిరాణా దుకాణాలు తెరిచి ఉంచాలని, లేకపోతే రూ. 5వేల జరిమానా విధిస్తామని గ్రామస్తులు తీర్మానించారు. అలాగే రోడ్లపై ఇద్దరి కంటే ఎక్కువ మంది కలిసి తిరిగితే రూ. 500 జరిమానా విధిస్తామని మరో తీర్మానం చేసుకున్నారు.
tags;Adilabad,lockdown,Village Committee,Resolutions
Next Story