కరోనా పరీక్షలకు ఐదుగురొచ్చారు: ఈటల

by Shyam |

<p>          హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఐదుగురు వచ్చారనీ, వారి నమూనాలు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాపై ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు.</p>

కరోనా పరీక్షలకు ఐదుగురొచ్చారు: ఈటల
X

హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకునేందుకు ఐదుగురు వచ్చారనీ, వారి నమూనాలు నెగెటివ్‌గా నిర్ధారణ అయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కరోనాపై ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు.

Next Story