- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో వస్తున్న కాంక్రీట్ మిక్సర్ లారీ.. ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందారు. వివరాల ప్రకారం.. యాదగిరి జిల్లాలోని షాపూర్ తాలుకా వద్ద కూలి పనుల కోసం కూలీలు ఆటోలో వెళుతుండగా.. వేగంగా వస్తున్న ఓ లారీ, ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటన స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు.
Next Story