- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కోటగిరి : కోటగిరి మండల కేంద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలరి వలలో చిక్కుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానిక SI రాము తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండల కేంద్రానికి చెందిన తోకల నర్సయ్య(45) రోజు మాదిరిగానే మంగళవారం రోజున చేపల వేటకు వెళ్లాడు.
ఈ క్రమంలో చేపలు పట్టే వలలో చిక్కుకొని నీట మునిగి మరణించడాని తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగిందని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆయన తెలిపారు.
Next Story