అక్కడ తొలిసారి త్రివర్ణ పతాక ఆవిష్కరణ

by  |
అక్కడ తొలిసారి త్రివర్ణ పతాక ఆవిష్కరణ
X

వాషింగ్టన్: అమెరికాలో ప్రసిద్ధ న్యూయార్క్ నగరంలోని ఐకానిక్ టైమ్ స్క్వేర్ ఏరియాలో ఈ పంద్రాగస్టున తొలిసారిగా భారత జెండా రెపరెపలాడనుంది. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రవాస భారతీయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించబోతున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసొసియేషన్ ప్రకటించింది. ఎప్పటిలాగే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణ వెలుగులను విరజిమ్మిస్తుందని వివరించారు.



Next Story

Most Viewed