ఏపీ మీడియా రంగంలో తొలి కరోనా మరణం

by Vadlamudi Anukaran |   (  Updated:2020-07-12 11:59:59  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ మీడియా రంగంలో తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థసారథికి నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో మూడు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం చనిపోయారు. 20ఏళ్లుగా వివిధ ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేసిన పార్థసారథి చనిపోవడంతో పాత్రికేయులు విషాదంలో మునిగిపోయారు.</p>

ఏపీ మీడియా రంగంలో తొలి కరోనా మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌ మీడియా రంగంలో తొలి కరోనా మరణం నమోదు అయ్యింది. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఓ న్యూస్ ఛానల్ వీడియో జర్నలిస్టుగా పనిచేస్తున్న పార్థసారథికి నాలుగురోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. ఊపిరి పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉండటంతో మూడు రోజులుగా వెంటిలేటర్‌పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం చనిపోయారు. 20ఏళ్లుగా వివిధ ఛానళ్లలో కెమెరా మెన్‌గా పనిచేసిన పార్థసారథి చనిపోవడంతో పాత్రికేయులు విషాదంలో మునిగిపోయారు.

Next Story