- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఢిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్పై దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో ఆప్ కార్యకర్త అశోక్ మన్ మృతి చెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. అసఫ్ అలీ మార్గ్లో గుడికి వెళ్లొస్తుండగా దుండగుడు నాలుగు రౌండ్ల పాటు కాల్పులు జరిపినట్టు తెలుస్తున్నది. కాగా, నరేశ్ యాదవ్ మెహ్రౌలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
Next Story