- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దాయాది పాకిస్తాన్ను ఎన్నిమార్లు హెచ్చరించినా అది దాని బుద్దిమార్చుకోవడం లేదు. గతంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తూ వస్తోంది.
తాజాగా జమ్మూకాశ్మీర్లోని నౌషేరా సెక్టార్లో బుధవారం మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది పాక్. వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు సమర్థవంతంగా వాటిని తిప్పికొట్టాయి. కాల్పులు జరుగుతున్న సమయంలో ఎప్పుడు ఎం జరుగుతుందోనని స్థానికులు భయాందోళనకు గురువుతున్నారు.
Next Story