- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పాత ఆర్టీవో చెక్ పోస్ట్ వద్ద గల కృషి కాటన్ జిన్నింగ్(ఎస్.ఎస్ జిన్నింగ్)లో అగ్ని ప్రమాదం సంభవించింది. గత కొన్ని రోజుల నుంచి కొంటున్న పత్తి మొత్తం మంట పాలైంది. దీంతో స్థానిక అగ్నిమాపక కేంద్ర సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ 100 మీటర్ల పరిధిలో మొత్తం పొగతో కమ్ముకుంది. కాలిపోయిన పత్తి విలువ అక్కడ స్థానికులు తెలిపిన దాని ప్రకారం దాదాపు రూ.60 లక్షల నుంచి కోటి వరకు ఉండొచ్చని తెలిపారు.
Next Story