- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఆలేరు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొండ కింద గల లక్ష్మీ పుష్కరిణికి ,అతిథి గృహాల మధ్య ఉన్న గుట్టలపై ఆదివారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో అందరూ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు స్థానికులు తెలియజేశారు. దీంతో అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వేసిన చెత్తాచెదారంలో అనుకోని విధంగా మంటలు చెలరేగాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపారు.
Next Story