- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : లోక్మాన్య తిలక్ఎక్స్ప్రెస్రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. కోల్కతా నుంచి ముంబైకు వెళ్తున్న ఈ రైలులో యూపీలోని ప్రయాగ్రాజ్ సమీపంలోని జిత్వార్దీహ్గ్రామం వద్ద రైలు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి అప్రమత్తమైన లోకో పైలెట్ ట్రన్ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే.. రైలు వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలను చూసిన ప్రయాణీలకు భయాందోళనతో కేకలు వేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Next Story