లోక్‌మాన్య తిలక్​ ఎక్స్‌ప్రెస్​ రైలులో అగ్ని ప్రమాదం

by  |
లోక్‌మాన్య తిలక్​ ఎక్స్‌ప్రెస్​ రైలులో అగ్ని ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : లోక్‌మాన్య తిలక్​ఎక్స్‌ప్రెస్​రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. కోల్‌కతా నుంచి ముంబైకు వెళ్తున్న ఈ రైలులో యూపీలోని ప్రయాగ్‌రాజ్​ సమీపంలోని జిత్వార్దీహ్​గ్రామం వద్ద రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలను గమనించి అప్రమత్తమైన లోకో పైలెట్ ట్రన్‌ను నిలిపివేశారు. సమాచారం అందుకున్న వెంటనే.. రైలు వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. రైలులో మంటలను చూసిన ప్రయాణీలకు భయాందోళనతో కేకలు వేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Next Story

Most Viewed